Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

భారత స్వతంత్ర సమరయోధుల గురించి ఇక్కడ తెలుసుకోండి (Freedom Fighters Speech in Telugu)

భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా (Freedom Fighters Speech in Telugu) స్వతంత్ర సమరయోధుల గురించి, వారి చేసిన త్యాగాల గురించి కచ్చితంగా స్మరించుకోవాలి. ఇక్కడ  స్వతంత్ర సమరయోధులపై పూర్తి ప్రసంగం అందించాం. 
 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

తెలుగులో స్వతంత్ర సమరయోధులపై ప్రసంగం (Freedom Fighters Speech in Telugu) : భారతదేశ స్వాతంత్రోద్యమంలో చాలామంది తమ ప్రాణాలను అర్పించి సమరయోధులుగా (Freedom Fighters Speech in Telugu) నిలిచిపోయారు. బ్రిటీష్ వారి నుంచి దేశాన్ని విడిపించి, స్వేచ్ఛను అందించేందుకు ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు.. వారు చేసిన  త్యాగాల ఫలితంగానే ఈరోజు మన దేశంలో స్వేచ్చగా, స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. సుదీర్ఘమైన వీరోచితమైన పోరాటాల ఫలితంగా 1947, ఆగస్ట్ 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశ స్వతంత్ర సమరంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ చంద్రశేఖర్ వంటి నాయకుల పాత్ర చాలా కీలకమైనది. అందుకే భారత స్వతంత్ర దినోత్సవం రోజున కచ్చితంగా వీళ్లు చేసిన త్యాగాలను, పోరాటాలని కచ్చితంగా స్మరించుకోవాలి.

ఇవి కూడా చదవండి

తెలుగులో స్వతంత్ర సమరయోధులపై పూర్తి ప్రసంగం (Freedom Fighters Speech in Telugu 10 Lines)

భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడి తన ప్రాణాలను సైతం అర్పించిన వారిని స్వతంత్ర సమరయోధులుగా పిలుస్తాం.

ఎంతోమంది స్వతంత్ర వీరుల త్యాగాల వల్లే మనం నేడు స్వతంత్ర, ప్రజాస్వామ్య సమాజంలో జీవించగలుగుతున్నాం.
  • భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా చూడాలని, బ్రిటిష్ వలస పాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలని భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, గాంధీ వంటి నాయకులు ఎంతో కృషి చేశారు.
  • మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి అనేక మంది ప్రభావవంతమైన నాయకులు భారతదేశ విముక్తి కోసం  కీలక పాత్ర పోషించారు.
  • స్వతంత్రోద్యమంలో మగవాళ్లే కాదు మహిళలు కూడా ముందు ఉన్నారు. ఝాన్సీ రాణి, సరోజినీ నాయకుడు, కమలా చటోపాధ్యాయ, కస్తూర్బా గాంధీ వంటి మహిళా నేతలున్నారు.
  • దేశం కోసం తమ మాన, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని పోరాటంలో ముందు నిలిచారు.
  • బ్రిటీష్ ప్రభుత్వం ప్రజలను ఎన్నో కష్టాలకు గురి చేసింది.  బ్రిటీష్ ప్రభుత్వం చేసిన అన్యాయ పాలనపై కొందరు తిరుగుబాటు చేశారు.
  • మన స్వతంత్ర సమరయోధులలో కొందరు 'అహింస' సూత్రం ఆధారంగా మాత్రమే పోరాడారు. అందులో సహాయనిరాకరణ  ఉద్యమం అత్యంత ప్రాముఖ్యమైనది.
  • 1857లో స్వతంత్ర పోరాటం మొదలైంది. ఈ పోరాటం వివిధ రూపాల్లో  1947 వరకు కొనసాగింది.
  • గణతంత్ర, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడిన నాయకులను, వారి ఆత్మ స్తైర్యాన్ని, త్యాగాలను కచ్చితంగా స్మరించుకోవాలి. వారు చేసిన పోరాటాల గురించి  ముందు తరాల వాళ్లకి తెలియజేయాలి.

దేశంలోని ప్రముఖ స్వతంత్ర సమరయోధులు (Top 10 freedom fighters of India)

ఆగస్ట్ 15, 1947 స్వతంత్ర వేడుకల వెనుక  బ్రిటీష్ పాలన నుంచి  భారతదేశాన్ని విముక్తి చేయడానికి వేలాది మంది సమర యోధులు, వీరులు చేసిన తిరుగుబాట్లు, పోరాటాలు, నిరసనలు, త్యాగాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆ చరిత్రను కచ్చితంగా తెలుసుకోవాలి, అందరికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపైనా ఉంటుంది. ఈ స్వాతంత్రోద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన ఒక పది మంది నేతల గురించి కచ్చితంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. వారి గురించి పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. వారి గురించి వివరంగా ఈ దిగువున అందించాం.

మహాత్మా గాంధీ (Mahatma Gandhi)

బ్రిటీష్ వారి నుంచి మన దేశ ప్రజల కోసం పోరాడిన వ్యక్తుల్లో ఒకరు మహాత్మా గాంధీ. గాంధీ అసలు పేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ. ఈయన  అక్టోబర్ 2, 1869న జన్మించారు. భారతదేశం కోసం గాంధీ చేసిన అపారమైన త్యాగాల కారణంగా ఆయన జాతిపితగా కొనియాడడం జరిగింది. మహాత్మా గాంధీ నాయకత్వంలో అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా సత్యాగ్రహం, అహింసా అనే ఆయుధాలతోనే మహాత్మా గాంధీ బ్రిటీష్ వారిపై పోరాడడం జరిగింది.  సహాయ నిరాకరణ ఉద్యమం, దండి మార్చ్,  క్విట్ ఇండియా వంటి పోరాటాలకు గాంధీ నాయకత్వం వహించారు. లక్షలాది మంది ప్జలను కదలించారు. మహాత్మా గాంధీ జనవరి 30, 1948 న న్యూఢిల్లీలో చంపబడ్డాడు.

సర్ధార్ వల్లభాయ్ పటేల్  (Sardar Vallabh Bhai Patel)

సర్ధార్ వల్లభాయ్ పటేల్  భారతదేశం ఉక్కు మనిషి, బిస్మార్క్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారు. 31 అక్టోబరు 1875న జన్మించారు. 15 డిసెంబర్ 1950న మరణించాడు. భారతదేశ మొదటి న్యాయవాదిగా సర్ధార్ పటేల్ ప్రసిద్ది చెందారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడ్డానికి తన ఉద్యోగాన్ని వదిలేశారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన భారత ఉప ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

భగత్‌సింగ్ (Bhagat Singh)

భారతదేశ విముక్తి పోరాటంలో భగత్ సింగ్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈయన విప్లవ వీరుడుగా పేరుగాంచారు. భగత్‌సింగ్ పంజాబ్ రాష్ట్రంలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు. బ్రిటీష్ వారిని తరిమి కొట్టే పోరులో భగత్‌సింగ్ ఎంచుకున్న మార్గం విభిన్నమైనది. 1928లో లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారంగా బ్రిటీష్ పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్‌ను చంపే ప్లాన్‌లో భగత్‌సింగ్ భాగం అయ్యారు. అయితే భగత్‌ సింగ్ అతని సహచర ఉద్యమకారులు అనుకోకుండా మరొక యువ పోలీసు అధికారిని హత్య చేయడంతో ప్లాన్ బెడిసిగొట్టింది. దీంతో విచారణ నుంచి తప్పించుకోవడానికి భగత్ సింగ్ లాహోర్‌కు పారిపోయారు. ఈ కేసులో భాగంగా బ్రిటీష్ వారు భగత్‌ సింగ్‌కి మరణశిక్ష విధించారు. దీంతో  23 సంవత్సరాల చిన్న వయస్సులోనే భగత్‌సింగ్‌ని ఉరితీశారు. భగత్ సింగ్‌తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లని కూడా ఉరి తీశారు. దీంతో బ్రిటీష్‌ వారిపై ఆగ్రహాలు పెల్లుబుకింది.

లాల్ బహుదూర్ శాస్త్రీ (Lal Bahadur Shastri)

లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబరు రెండో తేదీన ఉత్తరప్రదేశ్‌లోని మొగల్‌సరాయ్‌లో జన్మించారు.  జనవరి 11, 1966న తుదిశ్వాస విడిచారు. లాల్‌బహదూర్ శాస్త్రీ స్వతంత్ర సమరయోధుడు అయినప్పటి నుంచి అతను జైల్లో గడిపారు. 1964లో భారతదేశ రెండో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడక ముందు, దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన హోంమంత్రిగా పనిచేశారు. 1965లో, అతను 'జై జవాన్, జై కిసాన్' అనే నినాదాన్ని ఇచ్చారు. అది నేటికీ ఉపయోగించబడుతుంది.

సుభాష్ చంద్రబోస్ (Subhas Chandra Bose)

సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర సమరయోధుల్లో ఒకరు. ఇతను నేతాజీగా ప్రసిద్ధి చెందారు. సుభాష్ చంద్రబోస్ ఒడిశా రాష్ట్రంలో జన్మించారు. 1921లో జలియన్‌వాలాబాగ్ ఊచకోత కారణంగా అతను ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. అతను (INC) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంకా, అతను చివరికి  ఆజాద్ హింద్ ఆర్మీని ఏర్పాటు చేశారు.

రాణి లక్ష్మీ భాయ్ (Rani Laxmi Bai)

ఝాన్సీ కి రాణి (రాణి లక్ష్మీ బాయి), అగ్రశ్రేణి మహిళా విముక్తి యోధుల్లో ఒకరు, ఆమె చేసిన కృషిని ఎప్పటికీ మరచిపోలేం., భారతదేశపు మొదటి పది మంది స్వతంత్ర సమరయోధుల్లో ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి  కూడా ఒకరు. ఈమె 1828లో జన్మించింది. 1857 భారత స్వతంత్ర పోరాటంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు. 1857-58 నాటి భారతీయ తిరుగుబాటు సమయంలో లక్ష్మీ బాయి కీలక పాత్ర పోషించారు. ఝాన్సీ కోట ముట్టడి సమయంలో, బాయి దండయాత్ర చేసిన దళాలతో గట్టిగా ప్రతిఘటటించింది.  గ్వాలియర్‌పై విజయవంతంగా దాడి చేసిన తర్వాత ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి  యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది.

మంగళ్‌పాండే (Mangal Pandey)

1827లో జన్మించిన మంగళ్ పాండే స్వతంత్ర ఉద్యమంలో మార్గదర్శకుడు. 1857లో తిరుగుబాటులో పాల్గొనమని యువకులతో కూడిన భారతీయ దళాలను ప్రోత్సహించిన తిరుగుబాటుదారులలో ఇతను ఒకడు. వారు 1857లో బ్రిటీషర్ల (బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ) కోసం సైనికులుగా పనిచేస్తున్నప్పుడు ఆంగ్లేయ అధికారంపై మొదటి దాడి చేయడం ద్వారా భారతీయ తిరుగుబాటును ప్రారంభించారు.

సావిత్రీభాయ్ పూలే (Savitribai Phule)

జనవరి 3, 1831న జన్మించిన సావిత్రీబాయి జ్యోతి రావ్ ఫూలే మహారాష్ట్రలో ప్రముఖ సంస్కర్తగా, విద్యావేత్తగా మరియు కవయిత్రిగా ఎదిగారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ఆమె తన భర్తతో కలిసి మహిళా హక్కులను చురుకుగా ముందుకు తీసుకువెళ్లారు, పూణేలో మొట్టమొదటి ఆధునిక భారతీయ బాలికల పాఠశాలను స్థాపించడానికి చొరవ తీసుకున్నారు. ఆమె మార్చి 10, 1897న పూణే, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుత మహారాష్ట్ర, భారతదేశం)లో మరణించింది.

చంద్రశేఖర్ ఆజాద్ (Chandra Shekhar Azad)

చంద్ర శేఖర్ ఆజాద్ భారతదేశ చైతన్యవంతమైన స్వతంత్ర సమరయోధులలో ఒకరు మరియు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA) యొక్క ముఖ్య సభ్యుడు. అతను అనేక బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు, ముఖ్యంగా కకోరి రైలు దోపిడీ. స్వతంత్రం పట్ల అచంచలమైన నిబద్ధతకు పేరుగాంచిన ఆజాద్ తనను ఎప్పటికీ బ్రిటిష్ వారు సజీవంగా పట్టుకోలేరని ప్రకటించారు. అతని మాటను నిజం చేస్తూ, అతను పోలీసులతో నాటకీయ కాల్పుల్లో మరణించాడు, భారతదేశం యొక్క అత్యంత నిర్భయమైన స్వతంత్ర సమరయోధులుగా తన వారసత్వాన్ని పటిష్టం చేసుకున్నాడు.

జ్యోతిభా పూలే (Jyotiba Phule)

బ్రిటీష్ పాలనలోనే మహిళల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి జ్యోతిబా ఫూలే. జ్యోతిబా ఫూలే భారతదేశపు మొట్టమొదటి బాలికల పాఠశాలను ఆగష్టు 1848లో స్థాపించారు. ఇది తాత్యాసాహెబ్ భిడే ఇంట్లో ఉంది. తర్వాత కూడా అతను బాలికలు, నిమ్న కులాల (మహర్లు, మాంగ్స్) ప్రజల కోసం రెండు అదనపు పాఠశాలలను ప్రారంభించారు. అతను భారతదేశంలో మహిళా విద్యకు తొలి మద్దతుదారుడు, ఎందుకంటే విద్య మాత్రమే సామాజిక అన్యాయాలను తగ్గించగలదని అతను భావించాడు. అతను 1873లో సత్యశోధక్ సమాజ్ (సత్యశోధకుల సంఘం)ని స్థాపించారు. నిమ్నకులాల సామాజిక హక్కుల కోసం నిత్యం పోరాటం చేశారు.

తెలుగులో మరిన్ని ఆర్టకల్స్‌ కోసం కాలేజ్ దేఖోని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు తాజా ఆర్టికల్స్‌ని పొందండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Integrated bsc and msc economic : How is this course in lpu

-AdminUpdated on November 10, 2025 11:44 PM
  • 45 Answers
Anmol Sharma, Student / Alumni

LPU features distinct B.Sc. (Hons.) and M.Sc. Economics degrees, both emphasizing analytical abilities, research, and practical application. While not a combined course, completing the undergraduate program here offers a streamlined path for students to pursue the advanced M.Sc. degree, building solid expertise.

READ MORE...

Fees structure at LPU PUNJAB

-Khushi RathiUpdated on November 10, 2025 11:43 PM
  • 70 Answers
Anmol Sharma, Student / Alumni

LPU features distinct B.Sc. (Hons.) and M.Sc. Economics degrees, both emphasizing analytical abilities, research, and practical application. While not a combined course, completing the undergraduate program here offers a streamlined path for students to pursue the advanced M.Sc. degree, building solid expertise.

READ MORE...

How is the library facility at lpu? Is reading room facility available?

-nehaUpdated on November 10, 2025 11:44 PM
  • 67 Answers
Anmol Sharma, Student / Alumni

LPU features distinct B.Sc. (Hons.) and M.Sc. Economics degrees, both emphasizing analytical abilities, research, and practical application. While not a combined course, completing the undergraduate program here offers a streamlined path for students to pursue the advanced M.Sc. degree, building solid expertise.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs