తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 27న విడుదలయ్యాయి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. విద్యార్థులు అధికారిక bse.telangana.gov.in వెబ్సైట్కు వెళ్లి రీ వెరిఫికేషన్ లేదా రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు రూ.1000లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల రీ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 13న ప్రారంభమై జూన్ 19, 2025తో ముగిసింది.
0
0
0Carban pratirodh ke kalarcod kya hai
CHSE Odisha Psychology question answer
Can I take admission without Jharkhand B.ed entrance exam?